NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amith Shah : మధ్యప్రదేశ్‌ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా 
    తదుపరి వార్తా కథనం
    Amith Shah : మధ్యప్రదేశ్‌ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా 
    Amith Shah : అమిత్ షా సంచలన హామీ..అధికారంలోకి వస్తే ఇది ఫ్రీ

    Amith Shah : మధ్యప్రదేశ్‌ విదిశలో అమిత్ షా సంచలన హామీ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలుసా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 13, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీలను గుప్పించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. నవంబరు 15తో ప్రచారానికి తెరపడనుంది.

    సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా, తాను భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని రాహుల్‌ గాంధీ అడిగేవారని, ఇప్పుడు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు.

    2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగుతుందన్నారు. అయోధ్య రామ దర్శనం కోసం తాము డబ్బులు ఖర్చు చేయాలా అని ఓ సీనియర్‌ బీజేపీ నేత అడిగారు.

    మీరు దేవికి ఖర్చూ పెట్టాల్సిన అవసరం లేదని, మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే చాలన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీ అధికారంలోకి వస్తే రామ దర్శనం ఉచితం : అమిత్ షా

    #WATCH | Guna, Madhya Pradesh: While addressing a public meeting, Union Home Minister Amit Shah says, "...You make the government of the BJP on December 3,  the BJP Madhya Pradesh government will help you seek the darshan of Lord Ram Lalla free of cost... The Congress party has… pic.twitter.com/clVjQslFNs

    — ANI (@ANI) November 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమిత్ షా

    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ జేపీ నడ్డా
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా?  ఆంధ్రప్రదేశ్
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025