NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ

    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2023
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

    'ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారైన వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులను రిటైల్ వ్యాపారం ద్వారా దేశం అంతా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

    రిలయన్స్ రిటైల్ ఆంధ్రప్రదేశ్‌లోని 6,000 గ్రామాల్లో 1.2 లక్షల మందికి పైగా కిరాణా వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉందని అంబానీ వెల్లడించారు.

    చిన్న వ్యాపారాలు, డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్ రిటైల్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 20,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలను అందించినట్లు వివరించారు.

    అనిల్ అంబానీ

    నవ భారత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర: అంబానీ

    2023 చివరిలోపు ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశం అంతటా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ముకేశ్ అంబానీ చెప్పారు.

    40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో, జియో రాష్ట్రంలో అతిపెద్ద, ఉత్తమ డిజిటల్ నెట్‌వర్క్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు.

    ఆంధ్రాకు విస్తారమైన సముద్ర సరిహద్దు ఉందని, రాష్ట్రాన్ని నీలి ఆర్థిక వ్యవస్థగా మార్చగల సామర్థ్యం ఉందని అన్నారు. నవ భారత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    ఆంధ్రప్రదేశ్
    పెట్టుబడి
    వైజాగ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    పెట్టుబడి

    స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి స్టాక్ మార్కెట్
    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి స్టాక్ మార్కెట్
    పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్

    వైజాగ్

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025