NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు  రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు
    రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2023
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

    తాజాగా ఎంఓయూలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల విలువైన మొత్తం 352 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

    పెట్టుబడులను ఆకర్షించిన రంగాల్లో ఇంధన శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఐటీ&ఐటీఈఎస్ శాఖ, పర్యాటక శాఖ, వ్యవసాయం & పశుసంవర్ధక శాఖ ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారులలో రిలయన్స్ 1,00,000 మందికి ఉపాధిని కల్పించే 5 లక్షల కోట్ల పెట్టుబడితో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

    ఆంధ్రప్రదేశ్

    మొదటి రోజు రూ.11,87,756 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం

    హెచ్‌పీసీఎల్ రూ.14.3 కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని వల్ల 1500 మందికి ఉపాధి లభిస్తుంది. హెచ్‌సీఎల్ రూ.22 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధిని కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఫ్లిప్‌కార్ట్ రూ.20కోట్ల పెట్టుబడితో 300 మందికి ఉపాధి కల్పించే 2అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

    మొదటి రోజు రూ.11,87,756 లక్షల కోట్ల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకాలు చేసింది.

    ప్రధాన పెట్టుబడిదారుల్లో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) రూ.2,35,000 కోట్ల పెట్టుబడితో 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 77,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైజాగ్
    విశాఖపట్టణం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు! మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు వై.ఎస్.జగన్

    వైజాగ్

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025