NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
    ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

    Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు మే 16వ తేదీ లోగా పరీక్ష ఫీజును చెల్లించాలి.

    ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది మే 17గా నిర్ణయించారు.

    రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.500 ఫీజు వసూలు చేయనున్నారు. అదేవిధంగా రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది.

    Details

    బాలికల కంటే బాలురు 2.64 శాతం ఎక్కువ ఉత్తీర్ణత

    అయితే రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఆగకుండా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

    ఇక 2025లో జరిగిన పదో తరగతి ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78గా నమోదైంది.

    బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 94.26 శాతం మార్కులతో ముందున్నారు. బాలికల కంటే బాలురు 2.64 శాతం తక్కువగా ఉత్తీర్ణులయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    తెలంగాణ

    Indiramma houses: తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం ప్రభుత్వం
    Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం! ద్రవ్యోల్బణం
    Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు  ఆదిలాబాద్
    Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా? టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025