NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం 
    ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం

    Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం 

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.

    ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    ధరలకు కళ్లెం వేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటను తక్షణమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎన్‌ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్‌ను ఆదేశించింది.

    కొనుగులు చేసిన టమాట పంటను ఎక్కువగా వినియోగిస్తున్న కేంద్రాల్లో విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

    ఇప్పటికే రిటైల్ అవుట్‌లెట్‌లను గుర్తించినట్లు చెప్పింది. ఈ శుక్రవారం నాటికి దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని వినియోగదారులకు రిటైల్ అవుట్‌లెట్‌ల తక్కువ ధరకే టమాట పంటను పంపిణీ చేయనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది.

    టమాట

    ఆగస్టులో టమాట పంట అదనపు దిగుమతి వచ్చే అవకాశం 

    టమాట దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి పండిస్తారు. అయితే మొత్తం ఉత్పత్తిలో దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల వాటా 56 శాతం నుంచి 58శాతం వరకు ఉంటుంది.

    సాధారణంగా జులై-ఆగస్టు, అక్టోబరు-నవంబర్ మాసాల్లో టమాట ఉత్పత్తి తగ్గుతుంది.

    ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల మార్కెట్‌లకు టమాట మహారాష్ట్రలోని సతారా, నారాయణంగావ్, నాసిక్ నుంచి సరఫరా అవుతోంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె (చిత్తూరు)కి నుంచి కూడా టమమా తగిన పరిమాణంలోనే ఎగుమతి అవుతోంది.

    దిల్లీకి హిమాచల్, కర్ణాటక నుంచి టమాట రవాణా అవుతుంది.

    అయితే ఆగస్టులో టమాట పంట అదనపు దిగుమతి వచ్చే అవకాశం ఉందని, దీంతో కొరత తీరే అవకాశం ఉందని ఆహార మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర
    కేంద్ర ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    ధర

    మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే? కార్
    మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు! స్మార్ట్ ఫోన్
    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్? మహీంద్రా
    ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది! ఆటో మొబైల్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    తాజా వార్తలు

    జులై 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు భూకంపం
    మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు మధ్యప్రదేశ్
    పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025