NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
    దిల్లీలోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2023
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇంటి కిటికీ ధ్వంసమైనట్లు చెప్పారు.

    హైసెక్యూరిటీ జోన్‌లో రాళ్ల దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ మేరకు రాళ్లదాడి జరిగిన ఇంటి దృశ్యాలను ఆయన ట్వీట్ చేశారు.

    తన ఇంటిపై రాళ్ల దాడి జరగడం 2014 నుంచి ఇది నాలుగోసారి అని అసదుద్దీన్ వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాళ్లదాడి జరిగిన ఇంటి దృశ్యాలను ట్వీట్ చేసిన అసదుద్దీన్

    My Delhi residence has been attacked again. This is the fourth incident since 2014. Earlier tonight, I returned from Jaipur was informed by my domestic help that a bunch of miscreants pelted stones that resulted in broken windows. @DelhiPolice must catch them immediately pic.twitter.com/vOkHl8IcNH

    — Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2023

    ఒవైసీ

    దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒవైసీ

    ఇంటి పని మనిషి దాడి జరిగిన విషయాన్ని చెప్పడంతో జైపూర్‌లో ఒవైసీ హుటాహుటిన దిల్లీకి వచ్చారు. ఈ విషయంపై ఒవైసీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

    ఫిర్యాదు మేరకు అదనపు డీసీపీ నేతృత్వంలోని దిల్లీ పోలీసుల బృందం ఓవైసీ నివాసానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు.

    హైసెక్యూరిటీ జోన్‌లో రాళ్ల దాడి జరగడం ఆందోళనకరమని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఒవైసీ పోలీసులను కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసదుద్దీన్ ఒవైసీ
    దిల్లీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అసదుద్దీన్ ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ ప్రధాన మంత్రి

    దిల్లీ

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ ఎయిర్ ఇండియా
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు ఎయిర్ ఇండియా
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025