NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా
    తదుపరి వార్తా కథనం
    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా
    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ హవా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా

    వ్రాసిన వారు Stalin
    Dec 03, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.

    ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కావల్సిన మేజక్ ఫిగర్‌తో దూసుకుపోతోంది.

    అలాగే ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్లు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ద్వారా తెలుస్తోంది.

    మధ్యప్రదేశ్‌‌లో ఉదయం 10:11గంటల వరకు వెలువడి ఫలితాలు ఇలా ఉన్నాయి. 230 స్థానాల్లో బీజేపీ 157 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

    రాజస్థాన్‌‌లో బీజేపీ 100 మార్కును చేరుకుంది. 199 స్థానాల అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 112, కాంగ్రెస్ 72 చోట్ల ఆధిక్యంలో ఉంది.

    ఇక ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 23 స్థానాల్లో కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మధ్యప్రదేశ్ ఫలితాలు

    BJP crosses the halfway mark in Madhya Pradesh, leads on 133 seats, in early trends as per ECI.

    Congress -52, GGP-3 pic.twitter.com/UbvUpZLeSO

    — ANI (@ANI) December 3, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజస్థాన్‌లో ఫలితాలు

    BJP reaches the halfway mark of 100 in Rajasthan as per early trends.

    BJP-100, Congress- 68 as per Election Commission of India pic.twitter.com/6lCUr9RH5l

    — ANI (@ANI) December 3, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     ఛత్తీస్‌గఢ్‌లో ఫలితాలు 

    Assembly elections 2023 | BJP leading on 23 seats, Congress on 18 in Chhattisgarh, say ECI pic.twitter.com/IF1ojRdTqZ

    — ANI (@ANI) December 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసెంబ్లీ ఎన్నికలు
    ఛత్తీస్‌గఢ్‌
    ఛత్తీస్‌గఢ్
    రాజస్థాన్

    తాజా

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర

    అసెంబ్లీ ఎన్నికలు

    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి  తెలంగాణ
    నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం ప్రియాంక గాంధీ
    Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే  తలసాని శ్రీనివాస్ యాదవ్
    Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం   ఛత్తీస్‌గఢ్
    కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన ప్రపంచం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది గణతంత్ర దినోత్సవం
    బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు బీజేపీ
    రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్ ఎయిర్ టెల్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి రోడ్డు ప్రమాదం

    రాజస్థాన్

    రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త మహిళ
    మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు  హర్యానా
    Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి  జైపూర్
    రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025