NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
    తదుపరి వార్తా కథనం
    AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
    రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

    AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని తెలిపారు.

    62 శాతం జనాభా వ్యవసాయ సంబంధిత రంగాలపై ఆధారపడుతున్నారని చెప్పారు.

    గత ప్రభుత్వంలో వ్యవసాయం దృష్టిలో పెట్టుకోలేదని విమర్శించారు. భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఉద్దేశ్యంతో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తామని అన్నారు.

    విత్తనాలు మరియు సూక్ష్మ పోషక ఎరువులను రాయితీపై అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా.. 

    అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

    రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు

    భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు

    విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు

    ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు

    పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు.

    ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

    డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

    వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు

    వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు

    రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు

    ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు

    వివరాలు 

    వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా.. 

    పంటల బీమా - రూ.1,023 కోట్లు

    వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

    ఉద్యాన శాఖ - రూ. 3469.47 కోట్లు పట్టు

    పరిశ్రమ - రూ.108.4429 కోట్లు

    వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు

    సహకార శాఖ -రూ.308.26కోట్లు

    ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం -రూ.507.038 కోట్లు

    ఉద్యాన విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు

    శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

    మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు

    పశుసంవర్ధక శాఖ -రూ.1,095.71 కోట్లు

    మత్స్య రంగం అభివృద్ధి -రూ.521.34 కోట్లు

    ఉచిత వ్యవసాయ విద్యుత్ -రూ.7241.30 కోట్లు

    ఉపాధి హామీ అనుసంధానం -రూ.5,150కోట్లు

    ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు

    నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు అచ్చన్నాయుడు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కింజరాపు అచ్చన్నాయుడు

    Chandrababu Arrest: అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చంద్రబాబు నాయుడు
    TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి.. తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Atchannaidu Mother: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేకి మాతృవియోగం  భారతదేశం
    Onions And Tomato Prices: ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ ధరలకే టమాటా, ఉల్లిపాయలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025