NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 
    తదుపరి వార్తా కథనం
     అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 
    అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్

     అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 19, 2023
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

    సస్పెండ్ అయిన ఎస్‌ఓను అశ్వనీ కుమార్ సింగ్‌గా గుర్తించారు.

    పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మంగళవారం పోలీసు సిబ్బంది అందరినీ విచారించిన తర్వాత సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

    అతిక్ అహ్మద్ సోదరులను హత్య చేసిన ఎంఎల్‌ఎన్ మెడికల్ కాలేజీ షాగంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. హత్య జరిగిన సమయంలో షాగంజ్ పోలీస్ స్టేషన్‌‌లో ఆ ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు.

    యూపీ

    పోలీస్ కస్డడీలో అతిక్ అహ్మద్ హంతకులు

    ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతిక్ అహ్మద్, అష్రఫ్‌ను ఏప్రిల్ 16న ప్రయాగ్‌రాజ్‌లో ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపారు.

    జర్నలిస్టుల ముసుగులో వచ్చి పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో అతిక్ అహ్మద్ సోదరులను ఆ ముగ్గురు హత్య చేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సీజేఎం కోర్టు బుధవారం గ్యాంగ్‌స్టర్ అతిక్ హంతకులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది.

    ముగ్గురు నిందితులను విచారించేందుకు రిమాండ్‌ను కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టును పిటిషన్ దాఖలు చేయడంతో ఏప్రిల్ 16న జిల్లా కోర్టు వారిని 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

    గ్యాంగ్‌స్టర్ల హత్యకు గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏప్రిల్ 23న ముగ్గురు నిందితులను మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025