English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్
    తదుపరి వార్తా కథనం
    Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్
    రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్

    Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2023
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపినట్లు విశ్వహిందూ పరిషద్ మంగళవారం తెలిపింది.

    వృద్ధాప్యం కారణంగా ఇరువురు నేతలను వేడుకకు రావద్దని 'అభ్యర్థన' చేశారంటూ రామ్‌ టెంపుల్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

    వచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సీనియర్లు ఇద్దరూ చెప్పారని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.

    అంతకుముందు రోజు, చంపత్ రాయ్ విలేకరులతో మాట్లాడుతూ, "ఇద్దరూ కుటుంబ పెద్దలని వారి వయస్సును దృష్టిలో ఉంచుకుని, రావద్దని అభ్యర్థించామని,దానికి ఇద్దరూ అంగీకరించారని తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అద్వానీ ఆహ్వానిస్తున్న విశ్వహిందూ పరిషద్

    "राम मंदिर आंदोलन के पुरोधा आदरणीय लाल कृष्ण आडवाणी जी और आदरणीय डॉ मुरली मनोहर जोशी जी को अयोध्या में 22 जनवरी 2024 को राम मंदिर के प्राण प्रतिष्ठा कार्यक्रम में आने का निमंत्रण दिया। रामजी के आंदोलन के बारे में बात हुई। दोनों वरिष्ठों ने कहा कि वह आने का पूरा प्रयास करेंगे":… pic.twitter.com/gF0QEdC80d

    — Vishva Hindu Parishad -VHP (@VHPDigital) December 19, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో అపశృతి.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయం! బీఆర్ఎస్
    Birth Rates: తెలంగాణలో అత్యంత తక్కువ బాలికల నిష్పత్తి నమోదు.. కేంద్ర నివేదికలో వెల్లడి  తెలంగాణ
    Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక! డొనాల్డ్ ట్రంప్
    Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి  ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025