NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
    తదుపరి వార్తా కథనం
    ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
    ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు

    ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2023
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు వర్షం కురిపించింది. భారత్‌లో ఆరోగ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు.

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.

    భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం భేష్ అని కొనియాడారు.

    ఇంతటి స్థాయిలో ఈ సదస్సును నిర్వహించినందుకు ముందుగా కృతఙ్ఞతలని, ఆరోగ్య విషయంలో భారత దేశంలో అనుసరిస్తోన్న విధానాలు అద్భుతమని వెల్లడించారు.

    Details

    టెలి మెడిసన్ సౌకర్యం అద్బుతంగా ఉందన్న  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

    తాను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు వెళ్లాలని, అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయానని, గుజరాత్ లోని టెలి మెడిసన్ సౌకర్యం కూడా చాలా అద్భుతంగా ఉందని డా.టెడ్రోస్ పేర్కొన్నారు.

    కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు సూమారు 70దేశాల నుంచి ఆరోగ్య మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని, జీ20 అధ్యక్ష హోదాలో ఈ సదస్సు ద్వారా భారత్ అవలంభిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని, మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశామన్నారు.

    ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    ఇండియా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు

    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025