NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు
    తదుపరి వార్తా కథనం
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు
    మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మద్యం ధరలు ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే.

    ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన మద్యంపైనా కూడా ధరలు పెంచడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఎక్సైజ్ శాఖ మద్యంపై విధించే సెస్‌ను పునర్‌సమీక్షించింది.

    ముఖ్యంగా స్పెషల్ ఎక్సైజ్ సెస్ (SES) మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.

    ఇప్పటికే 2020లో తెచ్చిన ఈ సెస్‌ను 2023లో తొలగించిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని పునరుద్ధరించింది.

    తాజా నిర్ణయంతో, కొన్ని రకాల మద్యం బాటిళ్లపై ఈ సెస్‌‌ను పెంచడం విశేషం. అయితే, బీర్‌, చీప్ లిక్కర్‌, రెడీ టూ డ్రింక్ పానీయాలపై మాత్రం ఈ మార్పులు వర్తించవని స్పష్టంచేసింది.

    వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నులు యథావిధిగా కొనసాగుతాయి.

    Details

    ఏ మేరకు పెరిగాయాలంటే

    ఈ మార్పుల్ని అమలులోకి తేవడానికి దుకాణాల యాజమాన్యాలకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా సర్క్యులర్‌లు పంపింది. అందులో పేర్కొనబడిన విధంగా:

    180ml (క్వార్టర్) బాటిల్‌పై రూ.10 పెంపు

    ఆఫ్ బాటిల్ (375ml)పై రూ.20 పెంపు

    ఫుల్ బాటిల్ (750ml)పై రూ.40 పెంపు

    ఈ తాజా పెంపుతో మద్యం వినియోగదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే బీర్ల ధరల పెంపుతో నష్టపోయిన మందుబాబులకు ఇది మరో భారంగా మారింది.

    ప్రభుత్వ నిర్ణయంపై సామాన్యులు, మద్యం వ్యాపారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా

    తెలంగాణ

    Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు భారతదేశం
    Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు భారతదేశం
    Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ! హైకోర్టు
    Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025