NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?
    తదుపరి వార్తా కథనం
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు

    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?

    వ్రాసిన వారు Stalin
    Mar 18, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.

    బెంగళూరు సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే జలమయమైంది.

    హైవే అండర్‌బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లడం జరుగుతోంది.

    అలాగే ఒక వాహనాన్ని మరో వాహనం ఢీ కొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా హైవేపై సుదీర్ఘ ట్రాఫిక్‌ జామ్‌లు చోటుచేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు.

    గతేడాది కూడా కర్నాటకలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనప్పుడు కూడా అండర్‌బ్రిడ్జి ఇదే విధమైన వరదలకు గురైంది.

    కర్ణాటక

    సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రధాని మోదీపై వాహనదారుల ఆగ్రహం

    హైవే అండర్‌బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో తమ వాహనాలు అందులో మునిగిపోయి మరమ్మతులకు గురైనట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాలను డ్యామేజ్ కావడానికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రధాని మోడీపై మండిపడ్డారు.

    ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించడానికి ముందు ఒకసారైనా తనిఖీ చేశారా? ప్రశ్నించారు.

    తన మారుతీ స్విఫ్ట్ కారు నీటిలో మునిగిపోయిందని, ఈ క్రమంలో ఆగిన కారును లారీ వచ్చి ఢీకొట్టిందిన ఓ బాధితుడు ఎన్డీటీవీకి గోడును చెప్పుకున్నాడు.

    అదే ఇక్కడి ప్రధాని వస్తారని తెలియగానే ఈ నీటిని పది నిమిషాల్లో ఖాళీ చేయిస్తారని, సామాన్యుల కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని మరో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    బెంగళూరు
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ కర్ణాటక
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    ప్రధాన మంత్రి

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం

    నరేంద్ర మోదీ

    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ రాజ్యసభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025