NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
    భారతదేశం

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 23, 2023, 11:17 am 1 నిమి చదవండి
    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
    గాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను అడ్డుకుంటారా: ఒవైసీ

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం, మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ చట్టాల ఆధారంగానే దేశంలో ట్విట్టర్, యూట్యూబ్‌లో డాక్యుమెంటరీ లింకులను బ్యాన్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఎవరైనా అంతరిక్షం నుంచి వచ్చి ప్రజలను చంపారా? అని ఆయన ప్రశ్నించారు.

    గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం వైఖరి చెప్పాలి: ఒవైసీ

    గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం, బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గాడ్సేపై తీస్తున్న సినిమాను ప్రధాని మోదీ బ్యాన్ చేస్తారా? దమ్ముంటే గాడ్సే సినిమాపై నిషేధం విధించాలని బీజేపీకి సవాల్ విసిరారు. గాంధీ వర్ధంతి అయిన జనవరి 30వరకు గాడ్సే సినిమా విడదుల కాకుండా నిషేధించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. 'గాంధీ గాడ్సే' పేరుతో చిత్రీకరించిన సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది. బీబీసీ డాక్యుమెంటరీపై టీఎంసీ కూడా స్పందించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ చక్రవర్తి, ఆ పార్టీ సభ్యులు అభద్రతతో ఉండటం సిగ్గుచేటని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    అసదుద్దీన్ ఒవైసీ

    తాజా

    అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై క్రికెట్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ తెలుగు సినిమా
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం ఆస్ట్రేలియా

    నరేంద్ర మోదీ

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ

    ప్రధాన మంత్రి

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    అసదుద్దీన్ ఒవైసీ

    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్/ఏఐఎంఐఎం/ఎంఐఎం
    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి దిల్లీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023