NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య 
    తదుపరి వార్తా కథనం
    Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య 
    టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య

    Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 14, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంటి నుంచి వెళ్లి ఓ టెక్కీ కొన్ని రోజులుగా మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

    మన్యతా టెక్ పార్క్ లోని ఓ సంస్థలో పనిచేస్తున్న విపిన్ గుప్త ఆగస్టు 4న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు.

    తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయబడిందని అతని భార్య శ్రీపర్ణ పేర్కొంది. అతను వెళ్లిన కాసేపటికే బ్యాంకులో నుంచి రూ. 1.8 లక్షలు నగదు విత్ డ్రా అయిందని తెలిపారు.

    ఈ ఘటనపై ఆమె 'ఎక్స్' ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    Details

    అధికారులను వేడుకున్న శ్రీపర్ణ

    విపిన్ గుప్తా భార్య, పిల్లలతో కలిసి మూడేళ్ల నుంచి కొడిగేహళ్లి టాటా నగర్‌లో ఉంటున్నారు. ఆగస్టు 6న తన భర్త కనిపించడం లేదని స్థానిక కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    పోలీసులు జాప్యం చేయడంతో ఎక్స్ ద్వారా ఆమె ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది.

    ఈ నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

    తన భర్తకు ఎలాంటి వ్యసనాలు లేవని, తమ వైవాహిక జీవితంలో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొంది.

    తన భర్త ఎప్పుడూ మద్యం సేవించలేదని, తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవన్నారు. వెంటనే అధికారులు స్పందించి, తన భర్త అచూకీని కనిపెట్టాలని శ్రీపర్ణ వేడుకున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    ఇండియా

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    బెంగళూరు

    Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. ఐదుగురికి గాయాలు  భారతదేశం
    Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య  తాజా వార్తలు
    Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు  భారతదేశం
    Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత  ఎన్ఐఏ

    ఇండియా

    Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్ కరెన్సీ
    Health Policy- Premiums-Hike: ప్రీమియం పెంచనున్న బీమా కంపెనీలు? భీమా
    ITC: ప్యాక్డ్ ఫుడ్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో బ్రిటానియాను అధిగమించిన ఇండియన్ టుబాకో బిజినెస్
    HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025