NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
    తదుపరి వార్తా కథనం
    Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
    రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

    Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2023
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మావోయిస్టులు(Maoists) రేపు భారత్ బంద్‌(Bharat Bandh)కు పిలుపునిచ్చారు.

    ఈ నేపథ్యంలో భదాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.

    తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో భద్రత బలగాలు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టారు.

    ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలోని వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడి చేసి కార్లకు నిప్పింటించారు.

    ఈనెల 22న భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలి వెళ్లారు.

    నిన్న పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది.

    Details

    మావోయిస్టులపై డిమాండ్ పై ఎలాంటి సమాచారం లేదన్న పోలీసులు

    దీనికి నిరసనగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

    చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులకు- పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి.

    సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.

    ఈ దాడుల్లో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

    ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఎనిమది మంది మావోయిస్టులు మరణించారు.

    అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    తెలంగాణ

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    ఇండియా

    మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే  టెక్నాలజీ
    వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం  వాట్సాప్
    ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ  ఉత్తర్‌ప్రదేశ్
    భారీ వర్షాలకు జలమయమైన నాగ్ పూర్, రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు  మహారాష్ట్ర

    తెలంగాణ

    Telangana New Protem Speaker:అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించిన రేవంత్ భారతదేశం
    Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు భారతదేశం
    #Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025