NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత
    తదుపరి వార్తా కథనం
    BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత
    BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత

    BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 17, 2023
    06:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌పే మోసం కేసులో అష్నీర్ గ్రోవర్ వివాదం ముదురుతోంది. ఈ మేరకు ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కి దిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.

    ఈ క్రమంలోనే అష్నీర్ గ్రోవర్ అతని భార్య మాధురీ జైన్, దిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఏయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో వారు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

    లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఈ దంపతుల ప్రయాణాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై గ్రోవర్ ట్వీట్ చేశారు.

    తనకు ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నెట్టింట రాసుకొచ్చారు.దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(EOW) అష్నీర్ గ్రోవర్, మాధురీ జైన్‌పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇండియాలో ఏం జరుగుతోందని అని నిలదీస్తున్న అష్నీర్ గ్రోవర్ 

    Hello ! Hello !

    Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab.

    So facts:
    1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport).
    2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F

    — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    దిల్లీ

    Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం ఆపరేషన్ అజయ్‌
    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ రైల్వే స్టేషన్
    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు నరేంద్ర మోదీ
    Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి..  స్విట్జర్లాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025