NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు 
    తదుపరి వార్తా కథనం
    Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు 
    బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు

    Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లో ఘోర ఘటన జరిగింది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు.

    మొదట దుండగులు కాల్పులు జరిపి, తర్వాత ఇళ్లకు నిప్పుపెట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ఇళ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

    ఈ దారుణ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, "బిహార్‌లోని నవాడా ప్రాంతంలో పేద దళితుల ఇళ్లను గూండాలు తగులబెట్టడం దారుణం.ఇది ఎంతో బాధాకరమైన ఘటన. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే,బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించాలి" అని పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నవాడాలో 25 ఇళ్లకు నిప్పు

    #WATCH | Nawada, Bihar | Around 20-25 houses were set on fire by some miscreants in Krishnanagar under the Mufassil Police Station area. No casualties reported. Prima facie it seems to be a land issue: SDPO, Sadar Nawada, Sunil Kumar pic.twitter.com/aXET2wdH7m

    — ANI (@ANI) September 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బిహార్

    Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్  భారతదేశం
    Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్  నితీష్ కుమార్
    Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం  తాజా వార్తలు
    Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి  తేజస్వీ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025