NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు 
    Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు

    Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2024
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.తాజాగా,హైదరాబాద్ ప్రజాభవన్‌,నాంపల్లిలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.

    అక్కడ బాంబు ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీసులకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది.

    బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు రెండు ప్రాంతాలకు చేరుకుని ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి పెద్దఎత్తున సోదాలు చేపట్టారు.

    పోలీసులు డాగ్ స్క్వాడ్‌లతో కలిసి ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.సిటీ సివిల్ కోర్టులో బాంబు కాల్ ఫేక్ అని నిర్ధారణకు వచ్చినప్పటికీ, ప్రగతి భవన్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

    ఇళ్లు,ఉప ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలపై బాంబు స్క్వాడ్‌లు ప్రతి అంగుళం సోదా చేశాయి. ఇప్పటి వరకు ఎలాంటి బాంబులు లభ్యం కానప్పటికీ అది ఫేక్ కాల్ అని పోలీసులు ప్రకటించలేదు.

    Details 

    ఫోన్ చేసి వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు 

    మరోవైపు బాంబు కాల్ గురించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    కాగా గత ప్రభుత్వంలో ఈ భవనం ప్రగతి భవన్ గా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

    అలాగే ప్రజా భవన్ ముందు ఉన్న ఇనుప కంచెనలను కూడా తొలగించారు. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్‌ 800 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్
    Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి..  టాలీవుడ్
    Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు   కమల్ హాసన్
    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్

    హైదరాబాద్

    Shanmukh Jaswanth: డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యిన షణ్ముఖ్ జస్వంత్ కు బెయిల్ మంజూరు సినిమా
    Drugs: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ముగ్గురు  భారతదేశం
    PM Modi: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నరేంద్ర మోదీ
    Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025