NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 
    తదుపరి వార్తా కథనం
    Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 
    బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి

    Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 15, 2024
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు.

    కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఎంపీ దయాకర్‌ ఉన్నట్లు సమాచారం.

    వరంగల్‌లో మాదిగ సామాజికవర్గానికి జరిగిన అన్యాయంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

    గత రెండు నెలలుగా బిబి పాటిల్,పి.రాములు వంటి పార్లమెంటు సభ్యులు బిఆర్‌ఎస్‌ను విడిచిపెట్టి బిజెపిలో చేరారు.

    జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్‌ బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండగా,రాములు కుమారుడు భరత్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

    దీంతో అయన బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ ఎంపీ  

    రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ https://t.co/mcNdEWmFN4 pic.twitter.com/5s8cxdZiwG

    — Telugu Scribe (@TeluguScribe) March 15, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    National Herald case: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్
    Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..! జ్యోతి మల్హోత్రా
    Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే! తెలంగాణ

    తెలంగాణ

    Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ  ప్రభుత్వం
    Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంపు భారతదేశం
    Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు  మేడిగడ్డ బ్యారేజీ
    KCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025