పొంగులేటి శ్రీనివాస్రెడ్డి: వార్తలు
Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక : పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు మొత్తం 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ
భూముల్లేని నిరుపేద రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Telangana: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం': పొంగులేటి
సేవలను మరింత పారదర్శకంగా చేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం'ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలో ఇండ్లులేని పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది.
Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.
Telangana: సియోల్లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది.
ED Raids: కాంగ్రెస్ మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడి
ఈడీ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్ నుంచి దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి శుభవార్త ప్రకటించింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Ponguleti Srinivas Reddy: 16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 గంటల పాటు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
కేసీఆర్ను గద్దె దించేందుకే కాంగ్రెస్లోకి.. పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్దమైంది.
ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి
ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లా దిగ్గజ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు వారిద్దరి చేరికలకు ముహూర్తం ఖరారైంది.
బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.
రాహుల్ గాంధీ టీమ్తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సస్పెండ్ చేసింది.