NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 
    25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ

    Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత పది సంవత్సరాలలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని తెలిపారు.

    "వికసిత్ భారత్ సాధనమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కేవలం 'గరీబీ హఠావో' అనే నినాదాలకే పరిమితం అయ్యాయి. కొంతమంది నాయకులు పెద్ద భవనాలు నిర్మించుకోవడంపైనే, పేదలతో ఫోటోలు దిగడంపైనే ఆసక్తి కనబరిచారు. కానీ, మేమైతే ప్రతి ఇంటికీ తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. దేశంలో పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    వివరాలు 

    దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, అది పూర్తిగా గ్రామానికి చేరుతోంది

    కొంత మంది నేతలు పేదల గుడిసెల దగ్గరికి వెళ్లి వారితో ఫోటోలు తీసుకునేందుకు మాత్రమే ఉత్సాహం చూపిస్తారు. కానీ, సభల్లో పేదల గురించి మాట్లాడాల్సి వస్తే, ఫోటోలకు పోజులిచ్చిన వారు మొహం విసుగ్గా పెడతారు. గతంలో ఓ ప్రధానమంత్రి, "దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే గ్రామాలకు కేవలం 16 పైసలే చేరుతున్నాయి" అని వాపోయారు. ఆ సమయంలో దిల్లీ నుంచి గ్రామస్థాయికి ఒకే ప్రభుత్వమే ఉన్నప్పటికీ పరిస్థితి మారలేదు. అయితే, ఇప్పుడు దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, అది పూర్తిగా గ్రామానికి చేరుతోంది. నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే సొమ్ము జమ అవుతోంది'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ  భారతదేశం
    PM Modi: 2025-26 బడ్జెట్‌పై సూచనల కోసం ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!  భారతదేశం
    Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు చంద్రబాబు నాయుడు
    Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025