NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
    భారతదేశం

    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి

    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 28, 2023, 11:58 am 0 నిమి చదవండి
    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

    దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీ‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దిల్లీలోని కేశవపురంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులు ఐదుగురు ఉన్నట్లు చెప్పిన పోలీసులు, వారిని అరెస్టు చేసిన పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దిల్లీలో అంజలీ ఘటన వెలుగులోకి వచ్చాక అలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇటీవల గుజరాత్ సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.

    కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నారు: పోలీసులు

    19 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల ఐదుగురు విద్యార్థులు వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ, శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు హోండా యాక్టివా స్కూటర్‌ను కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు. స్కూటీని కారు ఢీకొట్టగానే ఇద్దరిలో ఒక యువకుడు ఎగిరి కారు పైకప్పుపై పడిపోయాడని, మరొకరు కారు బ్యానెట్‌లో ఇరుక్కుపోయినట్లు పోలీసులు చెప్పారు. కారు బంబర్‌లో స్కూటీ ఇరుక్కున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులను కైలాశ్ భట్నాగర్, సుమిత్ ఖరీగా పోలీసులు గుర్తించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    రోడ్డు ప్రమాదం
    దిల్లీ

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    రోడ్డు ప్రమాదం

    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం మధ్యప్రదేశ్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి ఛత్తీస్‌గఢ్
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి బాలకృష్ణ

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023