NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ys Jagan : వైఎస్‌ జగన్ సీఎం లండన్ టూర్‌ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు.. 
    తదుపరి వార్తా కథనం
    Ys Jagan : వైఎస్‌ జగన్ సీఎం లండన్ టూర్‌ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు.. 
    వైఎస్‌ జగన్ సీఎం లండన్ టూర్‌ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు..

    Ys Jagan : వైఎస్‌ జగన్ సీఎం లండన్ టూర్‌ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2024
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు గురువారం తీర్పును మే 14కి వాయిదా వేసింది.

    మే 17న లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టును ఆశ్రయించారు.

    అయితే ఈ పిటిషన్‌పై నేడు(గురువారం) విచారణ జరిగింది. దీంతో సీబీఐ లాయర్లు అభ్యంతరం చెప్పారు.

    సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొదని ధర్మాసనాన్ని కోరారు.

    అంతకముందు కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.

    Details 

    జగన్ లండన్ టూర్ అనుమతి కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రి తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నారు.

    దీనికి సంబంధించి అనుమతి కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు దాఖలైంది.

    అయన తన భార్య, పిల్లలతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, జెరూసలేంలను సందర్శించి మే 30 లేదా జూన్ 1 నాటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

    సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ ప్రమేయం ఉన్నందున సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా పవన్ కళ్యాణ్
    ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025