NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి 
    ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి

    Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    04:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టింది.

    కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ 2047లో ఆర్ఆర్ఆర్ ను తాజాగా చేర్చింది.

    సూమారు 350కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి.

    మొదట ఉత్తర భాగాన్ని 161.52 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అలైన్ మెంట్ ను అమోదించింది.

    Details

    భూ సేకరణ పూర్తియైన వెంటనే పనులు ప్రారంభం

    ఇక దీనికి జాతీయ హోదాను సైతం కేంద్రం కేటాయించింది. రెండో విడతలో 189.20 కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు మార్గాన్ని రూపొందించారు.

    రెండు భాగాల రహదారి నిర్మాణానికి సుమారు రూ.27 వేల కోట్ల ఖర్చు కానుంది.

    భూ సేకరణ ప్రక్రియ పూర్తియైన వెంటనే పనులు చేపడుతామని ఇటీవల కేంద్రమంద్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.

    రానున్న మూడు నెలల్లో భూ సేకరణ పనులు పూర్తి కానున్నాయి.

    ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ చివరి దశలో ఉండగా, దక్షిణ భాగం రహదారిలో భూములు కోల్పోయే రైతులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    హైదరాబాద్

    IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్  భారతదేశం
    Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు  అసదుద్దీన్ ఒవైసీ

    ఇండియా

    Tamil Nadu : తమిళనాడులో మర్డర్.. కత్తితో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు తమిళనాడు
    Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్ పారిస్ ఒలింపిక్స్
    Robot: కూరగాయలను తరగడానికి, వంట పనులకు మర మనిషి  టెక్నాలజీ
    Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025