NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు
    తదుపరి వార్తా కథనం
    MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు
    కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

    MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

    నాలుగు రోజుల నుంచి భారత్, పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

    భారత మీడియా, మిలిటరీ కార్యకలాపాలు, యుద్ధ సంబంధిత సమాచారం ప్రతీక్షణం అందజేస్తోంది. ఈ నేపథ్యంలో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) దేశీయ మీడియా ఛానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా యూజర్లకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.

    జాతీయ భద్రత అంశానికి సంబంధించిన సున్నితమైన కార్యాచరణల వివరాలను రక్షించడం అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది.

    Details

    మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి

    జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు తమ బాధ్యతను సమగ్రంగా తీసుకుని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించిందని మంత్రిత్వ శాఖ రెండు పేజీల లేఖలో పేర్కొంది.

    ప్రత్యేకంగా, రక్షణ సంబంధిత కార్యకలాపాలు లేదా కదలికలు గురించి 'సోర్స్ బేస్డ్' సమాచారం ఆధారంగా రియల్-టైమ్ కవరేజ్, విజువల్స్ పంచుకోవడం లేదని కేంద్రం తెలిపింది.

    సున్నితమైన సమాచారం ముందుగానే బయటపడటం అనుకోకుండా శత్రు శక్తులకు సహాయం చేసి, ఆపరేషన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని, సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    భారతదేశం

    voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన  అమెరికా
    Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు  అమెరికా
    India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌ పాకిస్థాన్
    Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025