NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు 
    తదుపరి వార్తా కథనం
    ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు 
    పార్లెమెంటులో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు

    ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 10, 2023
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇకపై ఎన్నికల కమీషనర్లను నియమించే ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని బిల్లుకు తీసుకువస్తున్నారు.

    కొత్తగా తీసుకువచ్చే బిల్లు ప్రకారం. ఎలక్షన్ కమీషనర్లను ఎన్నుకునే సమూహంలో భారత ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధానమంతి ఎన్నుకున్న మంత్రి మండలి సభ్యుడు ఉంటారు.

    ఎన్నికల కమిషనర్లను, ఎన్నికల ఆఫీసర్లను ఎన్నుకునే సమూహం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని బిల్లును తీసుకువస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

    Details

    బిల్లును ఖండించిన కాంగ్రెస్ 

    రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి కొత్త బిల్లును తీసుకొస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుష్మిత దేవ్ అన్నారు.

    స్వతంత్ర వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి కొత్త బిల్లును తీసుకువస్తున్నారని సుష్మితా దేవ్ మాట్లాడారు.

    ఈ సంవత్సరం మార్చ్ నెలలో ఐదుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం, ఎన్నికల కమీషనర్లను నియమించే ప్యానెల్ లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారని చెప్పుకొచ్చింది.

    ఎన్నికల కమీషనర్ల నియామకం విషయంలో పార్లెమెంటులో చట్టం చేసేవరకు ప్రస్తుత విధానమే అమలులో ఉంటుందని భారత అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్
    Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు కోల్‌కతా
    Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్? అమెజాన్‌

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    భారతదేశం

    చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి?  ఇస్రో
    రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్  ఆటో మొబైల్
    2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్  అమెరికా
    వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025