NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ
    తదుపరి వార్తా కథనం
    Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ
    Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ

    Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2024
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకం జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతోంది.

    ఈ ఆరోపణలు , వివాదంపై విచారణ జరిపి నివేదిక సమర్పించమని కేంద్రం ఏక సభ్య కమిషన్ ను నియమించింది.

    ఆయన తన నివేదికను త్వరలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కు సమర్పించనున్నారు.

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పూజ ఖేద్కర్ దృష్టిలోపం , మానసిక అనారోగ్యం అని పేర్కొన్నారు.

    ఆమెకు తక్కువ పరీక్ష మార్కులు ఉన్నప్పటికీ, ఈ రాయితీల వల్ల ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం సాధ్యమైంది

    వివరాలు 

    రాయితీల వల్ల 821ని సాధించింది 

    ఖేద్కర్ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 821ని సాధించింది.

    ఆమె ఎంపికైన తర్వాత,upsc ఆమె వైకల్యాలను ధృవీకరించడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

    అయితే, ఖేద్కర్ ఆరు వేర్వేరు సందర్భాలలో ఈ పరీక్షలకు హాజరు కావడానికి నిరాకరించారు.

    ఏప్రిల్ 22, 2022 ఆగస్ట్ 26, 2022 మధ్య ఐదు షెడ్యూల్ చేసిన వైద్య పరీక్షలకు మిస్ అయిన తర్వాత. ఆమె సెప్టెంబర్ 2న ఆమె దృష్టిలోపాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన కీలకమైన MRI పరీక్షకు హాజరు కాలేదు.

    నిబంధనలకు భిన్నంగా ఖేద్కర్ బయటి పరీక్షా కేంద్రం నుండి తెచ్చిన MRI నివేదికను సమర్పించారు.

    దానిని UPSC తిరస్కరించింది.

    వివరాలు 

    ఆది నుంచి వివాదాలే

    హుందాగా లేకుండా ప్రవర్తిస్తున్న ఆమె ఎంపికను UPSC సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో సవాలు చేసింది.

    ఈ వివాదంపై ఫిబ్రవరి 23, 2023న ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

    అయితే, ఆమె సమర్పించిన MRI సర్టిఫికేట్ తరువాత ఆమోదించారు.దీనితో ఆమె IAS అధికారిగా నియమితులయ్యారు.

    ఇదిలా వుంటే పూజా ఖేద్కర్ తన హోదా కోసం అనుమతించని కలెక్టర్ కార్యాలయం నుండి ప్రత్యేక అధికారాలను కోరారని ఆరోపణలు వచ్చాయి.

    దీనితో ఆమెను అధికార దుర్వినియోగం ఆరోపణతో పూణే నుండి వాషిమ్‌కు బదిలీ చేశారు.

    ఈ వివాదంతో ఆమెకు జాతీయ స్ధాయిలో ప్రాచుర్యం వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పూజా ఖేద్కర్‌

    తాజా

    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్
    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ
    RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో? విరాట్ కోహ్లీ
    Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  చంద్రబాబు నాయుడు

    పూజా ఖేద్కర్‌

    Pooja Khedkar:నకిలీ ఓబిసి,మెడికల్ సర్టిఫికేట్‌లను ఉపయోగించిన మహారాష్ట్ర ఐఏఎస్ .. మాక్ ఇంటర్వ్యూ వైరల్   భారతదేశం
    Pooja Khedkar: సో సారీ..': ఆరోపణల నేపథ్యంలో మీడియా ముందుకు తొలిసారి ఐఏఎస్ ప్రొబేషనర్ ఖేద్కర్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025