NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం
    తదుపరి వార్తా కథనం
    హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం
    అవినీతిని సహించేది లేదని స్పష్టం

    హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 29, 2023
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ, తెలుగు నటుడు విశాల్ కేంద్ర సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

    విశాల్ వ్యాఖ్యలపై విచారించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెన్సార్ బోర్డ్‌పై అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొంది.

    అవినీతిని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చి చెప్పింది.అవినీతికి పాల్పడినట్లు నిరూపణ అయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.

    మార్క్ ఆంటోనీ సినిమా సెన్సార్ అంశంలో దాదాపుగా రూ.6.5 లక్షల లంచం ఇచ్చానని విశాల్ ట్వీట్ చేశారు.

    స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం మరో రూ.3 లక్షలు సమర్పించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ అంశాన్ని ప్రధాని మోదీ, మహా సీఎం ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సెన్సార్ బోర్డులో లంచం ఆరోపణలు చేసిన కేంద్రం సీరియస్‌‌

    The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate.

    The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting…

    — Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాల్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    విశాల్

    మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్  సినిమా
    మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు  తెలుగు సినిమా

    కేంద్ర ప్రభుత్వం

    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి మధ్యప్రదేశ్
    నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన తెలంగాణ
    టోల్‌ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్  రవాణా శాఖ
    ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు.. కారణమిదే! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025