NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక
    సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక

    CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌర, పవన విద్యుత్తుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ,తాజాగా కుప్పంలో కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు.

    కుప్పం మండలం నడిమూరులో ప్రధాన మంత్రి సూర్యఘర్‌ యోజన కింద ప్రతీ ఇంటికి సౌర విద్యుత్తు అందించే ప్రయత్నాన్ని ప్రారంభించారు.

    ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, విద్యుత్తు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.

    ఈ పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో మొదలుపెట్టి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

    నడిమూరులో జీరో కర్బన ఉద్గారాల ప్రాజెక్టును ఐఐటీ కాన్పూర్‌తో కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ కలిసి రూపొందించింది. ఈ ప్రాజెక్టు ఆధునిక సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చెందుతున్నది.

    Details

    2047 నాటికి నంబర్ 1 స్థానంలో దేశం

    ప్రకృతి వ్యవసాయం విజన్ - కుప్పం కూడా ప్రారంభించారు.

    కుప్పం ప్రాంతంలోని వ్యవసాయ విధానాలను మారుస్తూ, ద్రవిడ్ విశ్వవిద్యాలయంతో 'స్వర్ణకుప్పం-విజన్ 2029' డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.

    కుప్పంలో రైతులతో మాట్లాడిన చంద్రబాబు ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలియజేశారు.

    వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, కానీ రక్షణ పథకాలు, అభివృద్ధి మార్గాలతో 2047 నాటికి దేశం నంబర్ 1 అవుతుందనే నమ్మకం తనకుందని తెలిపారు.

    ఇలాగే అభివృద్ధికి అడ్డుపడిన వారికి 11 సీట్లు కూడా రావు అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    కుప్పం

    తాజా

    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు తిరుపతి
    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్
    AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే! ఆంధ్రప్రదేశ్
    GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్

    కుప్పం

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025