NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..
    తమిళనాడులో తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..

    Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా పాలయంగోట్టైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పెన్సిల్ కోసం మొదలైన చిన్న గొడవ, చివరకు తీవ్ర విషాద సంఘటనగా మారింది.

    ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన మాటామాటానికి తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

    పెన్సిల్ విషయంలో చిన్నపాటి వివాదం రాజుకుంది. గత కొన్ని రోజులుగా పరస్పరం మాట్లాడుకోకుండా ఉన్న ఇద్దరు విద్యార్థుల మధ్య, ఇదే విషయంపై ఈరోజు మళ్లీ వాగ్వాదం జరిగింది.

    ఈ నేపథ్యంలో, ఒక విద్యార్థి కోపానికి లోనై, వెంట తీసుకుని వచ్చిన కొడవలితో తన స్నేహితుడిపై దాడి చేసి, అతి దారుణంగా హతమార్చాడు.

    వివరాలు 

    అదుపులోనిందితుడైన విద్యార్థి

    సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

    నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకుని జువెనైల్ న్యాయస్థానానికి హాజరుపరిచారు. హత్యకు గురైన విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    ఇదిలా ఉండగా, మృత విద్యార్థి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తమిళనాడు

    Heavy Rains: తమిళనాడును అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేత భారీ వర్షాలు
    Tamil Nadu: దిండిగల్‌లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి  భారతదేశం
    Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు  ఇండియా
    Rameswaram: రామేశ్వరం తీరంలో బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా.. ఇద్దరి అరెస్ట్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025