Page Loader
Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం
Andhrapradesh: మంత్రులకు కేటాయించిన శాఖలు చంద్రబాబు ప్రభుత్వం

Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2024
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో 24 మంది మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌ (Nara Lokesh)కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు. హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వంగలపూడి అనిత. పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. పెట్ సబ్జెక్ట్ టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు ఏపీ సీఎం.. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్