NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
    MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

    Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    03:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

    శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌ విధానంలో ఈ పార్కులను ప్రారంభించారు.

    మొత్తం రూ.216కోట్ల వ్యయంతో ఈ 11పార్కుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది.

    ఇవి కాకుండా, అదనంగా మరో 39ఎంఎస్‌ఎంఈ పార్కులను రూ.376 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    ప్రారంభించిన పార్కులు అనకాపల్లి,పీలేరు,రాజానగరం,బద్వేల్,గన్నవరం,పాణ్యం,డోన్,ఆత్మకూరు (నారంపేట),దర్శి,పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయి.

    వీటితో పాటు,రాంబిల్లిలో నిర్మించిన ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎఫ్‌ఎఫ్‌సీ) కూ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు.

    2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నారంపేటలో MSME పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

    ఆత్మకూరు నియోజకవర్గం, నారంపేటలో MSME పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. pic.twitter.com/sgrxQPJFrj

    — BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్
    chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్
    Tesla: ఎలాన్ మస్క్‌తో చంద్రబాబు బంధం.. ఏపీకి టెస్లా ప్లాంట్ రాబోతోందా? ఎలాన్ మస్క్
    Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్‌ పోస్టుల భర్తీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025