NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cold winds: అల్లూరి జిల్లాలో చలిగాలులు.. 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత 
    తదుపరి వార్తా కథనం
    Cold winds: అల్లూరి జిల్లాలో చలిగాలులు.. 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత 
    అల్లూరి జిల్లాలో చలిగాలులు.. 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

    Cold winds: అల్లూరి జిల్లాలో చలిగాలులు.. 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2025
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

    ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలిగాలులు మరింత బలంగా వీస్తున్నాయి.

    దీనితో స్థానికులు వణికిపోతున్నారు. సంక్రాంతి తర్వాత వాతావరణంలో జరిగిన మార్పులతో ఉదయం వేళల్లో పొగమంచు మరింత దట్టంగా కురుస్తోంది.

    సోమవారం జిల్లా అంతటా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    Details

    ఫిబ్రవరి మొదటి వారం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

    జి.మాడుగులలో 5.4 డిగ్రీలు, గూడెంకొత్తవీధిలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కొయ్యూరులో 12.2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదయ్యాయి.

    పెదబయలులో 5.8, డుంబ్రిగుడలో 6, పాడేరులో 6.1, అరకులోయలో 6.8, చింతపల్లిలో 7.3, ముంచంగిపుట్టులో 7.8, హుకుంపేటలో 8.3, అనంతగిరిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    ఫిబ్రవరి మొదటి వారం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లూరి సీతారామరాజు జిల్లా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    అల్లూరి సీతారామరాజు జిల్లా

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి  బస్సు ప్రమాదం
    Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025