NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 
    తదుపరి వార్తా కథనం
    Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 
    Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్

    Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2024
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.

    ''భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వంపై పిట్రోడా వ్యాఖ్యలు దురదష్టకరం. పిట్రోడా పోలికలు మాకు ఆమోదయోగ్యం కాదు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు'' అని జైరామ్ రమేష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పిట్రోడా ఏమన్నారు?

    భారతదేశంలో ప్రజాస్వామ్యం,భిన్నత్వం గురించి పిట్రోడా తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

    భారతదేశం వైవిధ్యమైన దేశమని,తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా,పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారని,ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా,దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరగా ఉంటారని చెప్పారు.ఇవన్నీ ఎలా ఉన్నా మేమంతా అన్నదమ్ములం.భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వేర్వేరు ఆచారాలు,ఆహారం,మతం,భాషలను కలిగి ఉంటామని, అయితే భారతదేశంలోని ప్రజలు ఒకరినొకరు గౌరవిస్తారని పిట్రోడా అన్నారు.

    Details 

    పిట్రోడా వ్యాఖ్యలపై హిమంత బిస్వా శర్మ స్పందన 

    పిట్రోడా ప్రకటనను లక్ష్యంగా చేసుకుని, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..'శామ్ భాయ్, నేను ఈశాన్య ప్రాంతానికి చెందినవాడిని, నేను భారతీయుడిలా కనిపిస్తున్నాను. మనది విభిన్నమైన దేశం, మనం భిన్నంగా కనిపించవచ్చు, కానీ మనమందరం ఒక్కటే. మన దేశం గురించి కనీసం విజ్ఞానం పెంచుకోండి...అని ఆయన వ్యాఖ్యానించారు.

    విభజించి పాలించాలనే కాంగ్రెస్ సిద్ధాంతం సిగ్గుచేటని ఆక్షేపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జైరామ్ రమేష్ చేసిన ట్వీట్ 

    It is the duty of every Congress member to be mindful when speaking to media whether it is election time or not. When each & every party member is toiling in the ground such utterances are uncalled for & absolutely insensitive. Sri @Jairam_Ramesh makes our @INCIndia party stand… pic.twitter.com/GHCnB1Y6QE

    — Bobbeeta Sharma (@bobbeeta_sharma) May 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  జ్యోతి మల్హోత్రా
    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా
    KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025