NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం 
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం 
    ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం

    Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2024
    03:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

    భండారా పట్టణం సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. కాంగ్రెస్ నేత కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది.

    ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే కారు బాగా దెబ్బతింది.అయన కాన్వాయ్‌లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

    అందిన సమాచారం ప్రకారం,ఈ సంఘటన మంగళవారం అర్థరాత్రి భిల్వారా గ్రామ సమీపంలో జరిగింది.

    పోలీసులు ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు.అయితే ట్రక్కు అదుపు తప్పి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.

    Details 

    వివాదాస్పద వ్యాఖ్యలతో వెలుగులోకి.. 

    నివేదిక ప్రకారం,ప్రమాదం జరిగిన వెంటనే పటోల్ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.

    ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    ఇటీవల నానా పటోలే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చారు.ఎన్నికల ర్యాలీలో బీజేపీ ఎంపి సంజయ్ శ్యాంరావ్ ధోత్రే మృతికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

    అకోలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పటోలే వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌గా మారింది.

    ఆయన ప్రకటనను బీజేపీ కూడా ఖండించింది. పటోలే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    ఇలాంటి ప్రకటనలు రాష్ట్ర సంస్కృతికి విరుద్ధమని,అయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    కాంగ్రెస్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    మహారాష్ట్ర

    Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం  దీపావళి
    స్మార్ట్ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు సబ్బులు ఉన్న ప్యాకెట్ అందింది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు స్మార్ట్ ఫోన్
    Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు  సల్మాన్ ఖాన్
    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు  భూకంపం

    కాంగ్రెస్

    Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు! మధ్యప్రదేశ్
    UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం! అఖిలేష్ యాదవ్
    TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ  టీఎస్పీఎస్సీ
    కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?  సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025