NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్ 
    తదుపరి వార్తా కథనం
    Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్ 
    రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్

    Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 24, 2024
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.

    ఇటీవల గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో కిమ్-కోసాంబ మార్గంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్‌ను ఉంచి, సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌ను తొలగించిన ఘటన చోటు చేసుకుంది.

    ఇది రైలును ప్రమాదానికి గురి చేయాలనే కుట్రగా భావిస్తున్నారు. పోలీసుల విచారణలో తాజాగా నిజాలు వెలుగులోకి వచ్చాయి.

    ముగ్గురు ట్రాక్‌మెన్లు ప్రమాదాన్ని తప్పించామని చెప్పి రివార్డు పొందాలనే ఉద్దేశంతో ఈ కట్టు కథ అల్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    Details

    ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

    ఈ ఘటనలో సంబంధం ఉన్న ట్రాక్‌మెన్ సుభాష్ పోడార్, మనీష్ మిస్త్రీ, కాంట్రాక్ట్ వర్కర్ శుభమ్ జైస్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

    నిందితుల మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో వారు పట్టాలపై ఉంచిన ఇనుప ప్లేట్లను 25 నిమిషాల కిందటే అమర్చారని అంగీకరించారు.

    అయితే వారు ఈ సమయంలో ఎలా గుర్తించగలిగారు అనేది పోలీసులు అనుమానించారు. దీంతో ఈ ముగ్గురు చెప్పిన కథలు అవాస్తమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

    ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    ఇండియా

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    గుజరాత్

    Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్ అరేబియా సముద్రం
    Gujarat 2024 : నూతన సంవత్సరం వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌ భారతదేశం
    Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇండియా
    Borewell: బారుబావిలో పడిన  రెండున్నరేళ్ల బాలిక మృతి తాజా వార్తలు

    ఇండియా

    Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల హర్యానా
    Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు పాకిస్థాన్
    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    Yuzvendra Chahal: చాహల్‌ స్పిన్‌ మాయజాలం.. ఒకే మ్యాచులో ఐదు వికెట్లు  చాహల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025