NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ
    మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ

    PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని అర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    ఈ ఘటన నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర రాజయకీయ యుద్ధానికి దారి తీసింది.

    దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

    మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ హెచ్చరించారు.

    ఇందు కోసం కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామన్నారు.

    Details

    దోషులను ఎవరైనా సరే విడిచిపెట్టకూడదు

    మహిళల భద్రత చాలా ముఖ్యమని, మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివని, దోషులు ఎవరైనా సరే విడిచిపెట్టకూడదని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మోదీ వివరించారు.

    మహారాష్ట్రలో జరిగిన లఖపతి దీదీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

    2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్ల కంటే తక్కువ రుణాలిచ్చారని, కానీ గత 10 సంవత్సరాలలో రూ.9 లక్షల కోట్లు అందించారమని చెప్పారు.

    ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకోవడంలో మహిళల పాత్ర కీలకమని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కోల్‌కతా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

     ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ  రేవంత్ రెడ్డి
     SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే  కజకిస్థాన్
    Narendra Modi:UK ఎన్నికల్లో విజయం సాధించిన కైర్ స్టార్మర్ ను అభినందించిన  ప్రధాని మోదీ   భారతదేశం
    Russia, Austria: ప్రధాని మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్యా, ఆస్ట్రియా రష్యా

    కోల్‌కతా

    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి  పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025