NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 10, 2023
    04:48 pm
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు

    బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు మోచా తుపాను కారణంగా మరో నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా కదులుతోంది. అది బుధవారం సాయంత్రానికల్లా తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో అది రేపటి మరింత బలపడి, ఎల్లుండి నాటికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఆదివారం మధ్యాహ్నం నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

    2/2

    తెలంగాణలో 40కిలోమీటర్ల వేగంతో గాలులు 

    తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. అలాగే తెలంగాణలో కూడా తుపాను కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తుపాను బలపడతున్న క్రమంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతవరణ శాఖ- హైదరాబాద్ హెచ్చరింంచింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందుకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తుపాను
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తుపాను

    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తాజా వార్తలు
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు ఐఎండీ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  బంగ్లాదేశ్

    తెలంగాణ

    తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి విద్యా శాఖ మంత్రి
     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! వేసవి కాలం
    ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం స్పోర్ట్స్
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి విశాఖపట్టణం
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తాజా వార్తలు
    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  కూరగాయలు
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా వార్తలు

    Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  తమిళనాడు
    'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల పవన్ కళ్యాణ్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023