NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 18, 2023
    03:23 pm
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

    బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రజనీ కుమార్‌కు హైదరాబాద్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. రజనీ కుమార్‌ను దోషిగా నిర్ధారించిన నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై 2022 అక్టోబర్ 17న అప్పటి ప్రిన్సిపాల్ మాధవి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణమైన చర్య వెలుగులోకి వచ్చింది.

    2/2

    రజనీ కుమార్‌పై పోక్సో కేసు

    వైద్య పరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాఠశాలల్లో చదవుతున్న ఇతర విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి డ్రైవర్‌ను చితకబాదారు. ఈ వ్యవహారంలో పోలీసులు రజనీ కుమార్‌తో ప్రిన్సిపాల్ మాధవి రెడ్డిని అరెస్టు చేశారు. రజనీ కుమార్‌పై కఠినమైన పోక్సో చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 364, 376 (ఎ) (బి) కింద కేసు నమోదు చేయబడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బంజారాహిల్స్
    తాజా వార్తలు
    అత్యాచారం

    బంజారాహిల్స్

    హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్  హైదరాబాద్

    తాజా వార్తలు

    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  ముంబై
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  రైల్వే శాఖ మంత్రి
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు

    అత్యాచారం

    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం మహిళ
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం విశాఖపట్టణం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023