NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్
    తదుపరి వార్తా కథనం
    G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్
    దిల్లీ డిక్లరేషన్ రెఢీ

    G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు.

    సదస్సుకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ డిక్లరేషన్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.

    అభివృద్ధి చెందిన దేశాలతో పాటు గ్లోబల్ సౌత్‌ (తక్కువ ఆదాయ గల దేశాలు)కు సంబంధించిన విషయాలు నివేదికలో పొందుపర్చామన్నారు.

    మరోవైపు అస్థిరమైన ప్రజాస్వామ్యం గల దేశాలను గ్లోబల్ సౌత్‌గా పిలుస్తుంటారు. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా న్యూదిల్లీ డిక్లరేషన్ ఉంటుందన్నారు.

    జీ-20 దేశాధినేతలు ఈ నివేదికకు అంగీకారం తెలిపాకే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అప్పటి వరకు గోప్యంగా ఉంచక తప్పదన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీ డిక్లరేషన్ రెడి: అమితాబ్ కాంత్

    The challenges that the world faced post the last G20 summit were massive. PM @narendramodi’s vision for India’s Presidency was to be inclusive, decisive, ambitious and action-oriented. We will liveup to his vision! pic.twitter.com/EArIjLbRUz

    — Amitabh Kant (@amitabhk87) September 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    జీ20 సమావేశం

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    దిల్లీ

    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం దిల్లీ సర్వీసెస్ బిల్లు
    Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్ స్వాతంత్య్ర దినోత్సవం
    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన మంత్రి

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  తాజా వార్తలు
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025