NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్ 
    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్

    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2024
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

    గురుగ్రామ్-దిల్లీ, గురుగ్రామ్-ఝజ్జర్, గురుగ్రామ్-రేవారీ సరిహద్దుల వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు.

    అవసరమైతే బారికేడింగ్‌తో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు. రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు.

    తిక్రీ సరిహద్దులో పోలీసులు భారీ కాంక్రీట్ బారికేడ్లు, కంటైనర్లను ఏర్పాటు చేశారు. రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్ విధించారు.

    దిల్లీ

    దిల్లీ సరిహద్దుల్లో ప్రజలు గుమిగూడడంపై పోలీసుల నిషేధం

    రైతు సంఘాలు తమ మద్దతుదారులతో కలిసి దిల్లీలో కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించినట్లు ఈశాన్య దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ డా. జాయ్ టిర్కీ తెలిపారు.

    హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి రైతులు ట్రాక్టర్-ట్రాలీల సాయంతో దిల్లీకి రావొచ్చని తెలిపారు.

    రైతుల ఆందోళన నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్‌ విధించినట్ల వెల్లడించారు. దిల్లీ సరిహద్దుల్లో సాధారణ ప్రజలు గుమిగూడడంపై పోలీసులు నిషేధం విధించారు.

    అలాగే, ట్రాక్టర్-ట్రాలీలు, బస్సులు, ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, గుర్రాలపై దిల్లీకి వచ్చే వ్యక్తుల ప్రవేశాన్ని ఉత్తరప్రదేశ్ నిషేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హర్యానా
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన భారతదేశం
    Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ పార్లమెంట్
    Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్‌  ఉత్తర్‌ప్రదేశ్
    Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం రేవంత్ రెడ్డి

    హర్యానా

    గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య  హత్య
    ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం భారతదేశం
    హర్యానాలో మత కల్లోలంతో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం ఖట్టర్ భారతదేశం
    Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం  మనోహర్ లాల్ ఖట్టర్

    తాజా వార్తలు

    చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్ చండీగఢ్
    Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం జాంబియా
    Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్  జమ్ముకశ్మీర్
    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025