NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని 
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని 
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని

    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని 

    వ్రాసిన వారు Stalin
    Oct 25, 2023
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో గాలి నాణ్యతపై రోజురోజుకు దిగజారుతోంది. ఇప్పటికే దిల్లీలో గాలి నాణ్యత 302కు చేరుకోవడం గమనార్హం.

    దీంతో దిల్లీ వాసులు గాలి పీల్చుకోవాడానికి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    వాస్తవానికి దేశ రాజధానిలో ఎయిర్‌ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) సగటున 200-300 మధ్య ఉండాల్సింది.

    కానీ ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. దీపావళికి ముందే గాలి నాణ్యత ఇలా ఉందంటే, ఇక పండగ తర్వాత మరింత దారణంంగా ఏక్యూఐ పడిపోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    దిల్లీలో వాయు నాణ్యత ఇలాగే తగ్గిపోతే, లాక్‌డౌన్ తప్పదని అంటున్నారు. కార్యాలాయాలు అన్ని మూసేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పని చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    విద్యాసంస్థలు కూడా మూసివేసే అవకాశం ఉంటుంది.

    దిల్లీ

    దిల్లీలో వాతావరణంపై ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఆందోళన 

    దిల్లీలో వాతావరణంపై ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేసింది.

    ప్రజలు వీలైనంత వరకు సొంత, ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

    ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం వల్ల వాతావరణం కాస్త మెరుగుపడుతుందన్నారు.

    అంతేకాకుండా పార్కింగ్ ఫీజులు పెంచాలని, అలాగే ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులు, మెట్రో సర్వీసులను గణనీయంగా పెంచాలని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) కింద ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

    దిల్లీలో వాయి నాణ్యత ఏమాత్రం తగ్గిన, అధికారులు చాలా కఠినంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం
    తాజా వార్తలు

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    దిల్లీ

    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా జీ20 సమావేశం
    జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్  జీ20 సదస్సు
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు దిల్లీ లిక్కర్ స్కామ్‌
    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య హత్య

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్

    తాజా వార్తలు

    కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్  ధర్మపురి అరవింద్
    గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు  ఇజ్రాయెల్
    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ దిల్లీ
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025