NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్
    తదుపరి వార్తా కథనం
    Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్
    ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్

    Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2024
    09:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బెస్‌మెంట్‌లో వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ గట్టి చర్యలను చేపట్టింది.

    ఇప్పటికే ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు.

    అయితే దృష్టి ఐఎఎస్ భవనం బేస్‌మెంట్‌లో తరగతులను నిర్వహిస్తుండగా, తాజాగా ఆ సెంటర్‌కు సీల్ వేశారు.

    Details

    13 కోచింగ్ సెంటర్లు సీజ్

    భవన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ముఖర్జీ నగర్ ప్రాంతంలోని దృష్టి IAS కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బేస్‌మెంట్‌ ను సీజ్ చేసింది.

    దృష్టి ఐఏఎస్‌తో పాటు వాజిరామ్, రవి, శ్రీరామ్ ఐఏఎస్ వంటి ఇతర కోచింగ్ సెంటర్‌ల బేస్‌మెంట్లు కూడా అధికారులు సీల్ చేశారు.

    గత రెండు రోజుల్లో ఇప్పటివరకు 13 కోచింగ్ సెంటర్‌లకు MCD సీల్ చేసింది.

    Details

    అక్రమ నిర్మాణాలు తొలగింపు

    మరోవైపు రావు IAS స్టడీ సర్కిల్ సమీపంలో బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

    ఈ ఘటనలో పూడిక తీయలేదనే ఆరోపణలు రావడంతో ఒక జూనియర్ ఇంజనీర్‌, ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

    ఇదిలా ఉండగా రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విచారణ సాగుతోందని అధికారులు తెలిపారు.

    దోషులుగా ఎవరైనా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దిల్లీ

    Home ministry office: నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు  భారతదేశం
    Swati Maliwal case: స్వాతి మలివాల్ కేసు.. బిభవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ  భారతదేశం
    Delhi: ఢిల్లీ మురిక వాడలో అగ్ని ప్రమాదం..10కి పైగా గుడిసెలు దగ్ధం  భారతదేశం
    Delhi: బేబీ కేర్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి..! భారతదేశం

    ఇండియా

    National Mathematics Day : నేడు గణిత దినోత్సవం.. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం ఇండియా లేటెస్ట్ న్యూస్
    New Year's Resolutions: ఈసారి న్యూఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలంటే..! ఇండియా లేటెస్ట్ న్యూస్
    Vijay Kanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన నటుడు విజయ్ కాంత్ విజయ్ కాంత్
    World Round 2023: ఈ ఏడాది విపత్తులు మిగిల్చిన విషాదాలు. భీకర యుద్ధాలివే! భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025