NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
    తదుపరి వార్తా కథనం
    Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
    ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు

    Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2024
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఓమహిళ బస చేసింది.అయితే బిల్లు సుమారు ₹ 6 లక్షలు కాగా..యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది.

    దింతో హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళను ఆరా తీయగా బ్యాంకు ఖాతాలో కేవలం రూ.41మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

    పోలీసులు ప్రకారం..ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఏరోసిటీలో ఉన్న పుల్‌మన్ హోటల్‌లో 15రోజుల పాటు బస చేసి దాదాపు ₹.5,88,176 బిల్లు చేసిందని పోలీసులు తెలిపారు.

    హోటల్ లో స్పా కోసం ఆమె నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసి ₹2,11,708 విలువైన సేవలను పొందినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

    Details 

    జనవరి 13న అరెస్టు అయ్యిన ఝాన్సీ రాణి శామ్యూల్

    ఝాన్సీ రాణి శామ్యూల్ ఐసిఐసిఐ బ్యాంక్ యుపిఐ యాప్‌లో లావాదేవీలు జరుపుతున్నట్లు హోటల్ సిబ్బందికి చూపించిందని, అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోవడంతో.. హోటల్‌ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు.

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు జనవరి 13న ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని ఓ అధికారి తెలిపారు.

    తాను వైద్యురాలని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్‌లో నివసిస్తున్నాడని, ఆమె మొదట పోలీసులకు చెప్పింది.

    ఆమెను మొదట మోసం చేసినందుకు అరెస్టు చేశారు, అయితే తరువాత IPC సెక్షన్లు 419 (వంచించడం ద్వారా మోసం చేసినందుకు శిక్ష), 468 (మోసం కోసం ఫోర్జరీ చేయడం), 471 (నిజమైన నకిలీ పత్రంగా ఉపయోగించడం) ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ ఇంగ్లండ్
    Amazon India: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకపై ప్రతి ఆర్డర్ రూ.5 అదనంగా చెల్లించాలి.. అమెజాన్‌
    Mahua Moitra & Pinaki Misra: మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం మహువా మోయిత్రా
    DK Shivakumar: బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్‌ డీకే శివకుమార్

    దిల్లీ

    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా  హైకోర్టు
    Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో 20 విమానాలు దారి మళ్లింపు.. కారణం ఇదే.. విమానాశ్రయం
    Raghav Chadha: ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025