NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ 
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ 
    భారతదేశం

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 20, 2023 | 11:58 am 1 నిమి చదవండి
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ 
    2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ

    2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్), ఎన్‌హెచ్‌ఏఐ యాజమాన్యం ఓఎఫ్‌సీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్‌లను అభివృద్ధి చేయడం ద్వారా 'డిజిటల్ హైవే'లుగా తీర్చిదిద్దనున్నట్లు హైవే అథారిటీ పేర్కొంది. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 1,367 కిలోమీటర్లు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో 512 కిలోమీటర్లు రహదారులు డిజిటల్ హైవే అభివృద్ధికి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైనట్లు వెల్లడించింది.

    మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యం

    దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఓఎఫ్‌సీ నెట్‌వర్క్ 5జీ & 6జీ వంటి కొత్త యుగం టెలికాం టెక్నాలజీలను వేగవంతం చేయడంలో డిజిటల్ హైవే నెట్‌వర్క్ సహాయపడుతుందని హైవే అథారిటీ ప్రకటనలో పేర్కొంది. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ఇటీవల ప్రారంభించబడిన 246-కిమీ దిల్లీ-దౌసా-లాల్‌సోట్ సెక్షన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను వేయడానికి ఉపయోగించే మూడు-మీటర్ల అంకితమైన యుటిలిటీ కారిడార్‌ను కలిగి ఉంది. ఇది 5జీ నెట్‌వర్క్‌ను రోల్ అవుట్ చేయడానికి వెన్నెముకగా ఉపయోగపడుతుంది. జాతీయ రహదారుల వెంబడి ఓఎఫ్‌సీ పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైవే అథారిటీ చెప్పిది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    టెక్నాలజీ
    తాజా వార్తలు
    బెంగళూరు
    హైదరాబాద్
    దిల్లీ
    ముంబై

    టెక్నాలజీ

    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ
    ఇండియాలో మొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తున్న టిమ్ కుక్, స్టోర్ విశేషాలివే  ఆపిల్
    అంగారక గ్రహం మీద ఎగిరిన హెలికాప్టర్, వీడియో విడుదల చేసిన నాసా  టెక్నాలజీ
    మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్ గూగుల్

    తాజా వార్తలు

    హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి హైదరాబాద్
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక

    బెంగళూరు

    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది ప్రకటన
    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం

    హైదరాబాద్

    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు దిల్లీ
    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ

    దిల్లీ

    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత వాతావరణ మార్పులు
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ
    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా

    ముంబై

    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  తాజా వార్తలు
    ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఆపిల్
    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర
    మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్ విమానం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023