NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
    తదుపరి వార్తా కథనం
    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2023
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరో ఎయిర్‌లైన్స్‌‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది.

    విమానంలో సిబ్బంది తప్పనిసరిగా చేయాల్సిన రోజువారి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఇటీవల విమానయాన సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు తరుచూ ఉత్పత్తన్నమవుతున్న నేపథ్యంలో డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంటోంది. ఇంకోసారి తప్పు జరగకుండా ఉండేందుకు బాధ్యులకు భారీగా జరిమానా విధిస్తోంది.

    ఎయిరేషియా

    8 మంది సిబ్బందికి రూ.3 లక్షల చొప్పున జరిమానా

    ఎయిరేషియా పైలెట్లు విధుల నిర్వహణలో విఫలమయ్యారని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది సిబ్బందికి కూడా ఫైన్ వేసింది. ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది.

    ఏయిరేషియా సంస్థ రూ.20లక్షలు, సిబ్బందికి రూ.3 లక్షల చొప్పున పైన్ చెల్లించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

    గతంలో కూడా పలు విమానయాన సంస్థలకు డీజీసీఏ జరిమానా విధించింది. 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10 లక్షలు, ఎయిర్ ఇండియాకు ఒక ఘటనలో రూ.30లక్షలు, మరో ఘటనలో రూ.10లక్షల జరిమానా డీజీసీఏ విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    భారతదేశం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్

    భారతదేశం

    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ టర్కీ
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో ఇస్రో
    ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్ రైల్వే శాఖ మంత్రి
    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025