NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
    తదుపరి వార్తా కథనం
    Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
    భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం

    Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

    ముఖ్యంగా మహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో ఉన్న చెరువు కట్ట తెగిపోవడంతో, రైలు రవాణాకు ఇబ్బందిగా మారింది.

    విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది.

    మరోవైపు మహబూబాబాద్‌ శివారులో రైలుపట్టాలపై వరదనీరు ప్రవహిస్తూ, ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకరలు కొట్టుకుపోయాయి.

    Details

    నాలుగు గంటల పాటు నిలిచిపోయిన  మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 

    ఇటువంటి పరిస్థితుల్లో, మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిలిపివేయాల్సి వచ్చింది.

    తాళ్లపూసలపల్లి వద్ద కూడా రైల్వే ట్రాక్‌ను వరద నీరు తాకడంతో, పందిళ్లపల్లి వద్ద మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు 4 గంటలపాటు నిలిచిపోయింది.

    వర్షాల ధాటికి రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  ఆంధ్రప్రదేశ్
    Revanth Reddy: గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి భారతదేశం
    Telangana: తెలంగాణ ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం  భారతదేశం
    Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ  ఐఎండీ

    ఇండియా

    School toilet cleaning with dalit student: దళిత విద్యార్థితో స్కూల్ బాత్రూం క్లీనింగ్.. అపై క్లాస్ రూమ్‌లో లాక్ లక్నో
    PM Modi : హిందువులకు భద్రత కల్పించండి.. మహ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Jaya Bachchan: జయా బచ్చన్ కి మద్దతుగా సోనియా గాంధీ వాకౌట్ సోనియా గాంధీ
    Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025