NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు 
    తదుపరి వార్తా కథనం
    Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు 
    రాజధాని ప్రాంతం సహా పరిసరాల్లో భూకంపం

    Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 06, 2023
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశం ఒక్కసారిగా షేక్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.

    దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ప్రకంపనలు రావడం 3 రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 3న, శుక్రవారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

    దీని కారణంగా నేపాల్‌ జాతీయ రాజధాని ప్రాంతం సహా ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు రేపింది.

    రాత్రి 11.32 గంటలకు భూమిలోపల ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా ఉన్నఫలంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    భూకంపం కారణంగా నేపాల్‌లో సుమారుగా 160 మంది మృత్యువాత పడ్డారు. 250 మందికిపైగా గాయాలపాలయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దిల్లీలో మళ్లీ భూకంపం

    Strong earthquake tremors felt in Delhi pic.twitter.com/wZmcnIfH1u

    — ANI (@ANI) November 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    భూకంపం
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక  శ్రీలంక
    కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత  కెనడా
    నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య  అమెరికా
    MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత  భారతదేశం

    భూకంపం

    భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు టర్కీ
    టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి టర్కీ
    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక భారతదేశం
    నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు నేపాల్

    దిల్లీ

     ఢిల్లీలో 'మోస్ట్ వాంటెడ్' ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అనుమానితుడిని అరెస్టు  భారతదేశం
    మహిళా కానిస్టేబుల్‌‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు పోలీస్
    News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చైనా
    '40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025