NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 

    దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భూమి కంపించింది.

    రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.

    జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు తెలిపింది.

    భూకంపం 60కిమీ (37.28 మైళ్లు) లోతులో ఉందని, భూకంప కేంద్రం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు ఉత్తరంగా 99 కిమీ దూరంలో 60కిమీ (37.28 మైళ్లు) లోతులో ఉందని ఉందని ఈఎంఎస్ సీ తెలిపింది.

    ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.

    ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉత్తర భారతంలో కంపించిన భూమి

    Earthquake tremors felt in Delhi and parts of north India

    Details awaited pic.twitter.com/Vb8hF4EaJm

    — ANI (@ANI) June 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    దిల్లీ

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు సిరియా
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు సిరియా
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు సిరియా
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ ప్రకటన

    దిల్లీ

    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి ఉత్తర్‌ప్రదేశ్
    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025